హైదరాబాద్: కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ల కాలం వచ్చేసింది. దీనితోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా టీవీ చానెళ్లు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్...
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులను...
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. దీనికి సంబంధించి బ్లూమ్బర్గ్...
పాల ఉత్పత్తితో పాటు పశుపోషణను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని డెయిరీ ఫారం ప్రారంభించవచ్చు. డెయిరీ ఫారం అనేది తక్కువ మొత్తంలో పెట్టుబడి...
కవాసకి తన పవర్-క్రూజర్ మోటార్సైకిల్ ఎలిమినేటర్ను భారత మార్కెట్లో రిలీజ్ చేస్తూ...తన 2024 సంవత్సరాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. మస్కులర్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్, కూల్ ఫీచర్లతో కూడిన ఈ మోటార్సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరను...