గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో వాట్సాప్ వంటి ఇతర యాప్స్ తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ్ లొకేషన్ ను...
నూతన సంవత్సరం వేళ తమ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ తమ యాపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం...
ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న నిమిషానికి 1244 బిర్యానీల ఆర్డర్ వచ్చినట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. ఈ ఆర్డర్ లు కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనివి...
దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య రికార్డులను బద్దలు కొట్టింది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 8 కోట్లు దాటింది....
ముంబై: డిసెంబర్ 29వ తేదీ వరకు రూ.2000 కరెన్సీ నోట్లు 97.38 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. 2023 మే 19వ తేదీన లావాదేవీలను రద్దు...