రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లికి చెందిన మణికంఠ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో...
మేడ్చల్ జిల్లాలో పేకాటరాయుళ్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజిగూడ శివనగర్ లో పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించి.. పేకాట ఆడుతున్న 9 మంది పేకాట...
జగిత్యాలలోని విజయపూరిలో అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ బావ ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మకు వచ్చే రూ. 2 వేల పెన్షన్ కోసం ఆమె ఇద్దరు కొడుకులు...
మధ్యప్రదేశ్లో భూ వివాదాలు ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన మోరెనా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లీపా గ్రామానికి చెందిన ధీర్ సింగ్ తోమర్,...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని పెండ్లి బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సోమలక్ష్మి అనే మహిళ...