Thursday, May 9, 2024
Homeక్రైమ్

క్రైమ్

ఘోరరోడ్డు ప్రమాదం..ఎమ్మెల్సీ కుటుంబానికి చెందిన నలుగురు సహా ఆరుగురు మృతి.!

మహారాష్ట్రలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. వాషిమ్ లో రెండు కార్లు ఢీకొడంతో ఆరుగురు మరణించారు. అకోలా పాటూర్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంపై...

కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని హీరా...

సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో సిజేరియన్..తల్లీబిడ్డ మృతి.!

వైద్యుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్ పెట్టి వైద్యులు చేసిన సిజేరియన్ తీవ్ర వేదనను మిగిల్చింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ...

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద బోనులో చిక్కిన చిరుత.!

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వే పై చిరుత కనిపించడంతో ఎయిర్ పోర్టు అధికారులు అటవీ...

దండకారణ్యంలో కాల్పులు.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు హతం.!

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం అబూజ్ మడ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics