హైదరాబాద్: రాజశ్యామల అమ్మవారి ఆలయం తొలిసారి తెలంగాణ గడ్డపై నిర్మాణం అవుతోంది. హైదరాబాద్ కోకాపేట కేంద్రంగా రాజశ్యామల అమ్మ వారికి దేవాలయాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం నిర్మిస్తోంది. ఈ నెల ఏడవ తేదీన...
వచ్చే ఏడాది -2024 ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది. దీనికి సంబంధించి సమ్మక్క సారలమ్మ పూజారులు బుధవారం తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరిలో 21 నుంచి 24 వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి...
కేదార్ నాథ్ లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది.దీంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. రిషికేష్లో యాత్రికుల రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె...
మహాత్మా గాంధీ మనుమడు అరుణ్ గాంధీ కన్నుమూశారు. 89 ఏళ్ల అరుణ్ గాంధీ..మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఇవాళ(మంగళవారం)తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇవాళ...
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను జనవరి 9 న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తామన్నారు. జనవరి...