ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు...
మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఇవాళ (శుక్రవారం) తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో 10 ఎకరాల...
తిరుమలలో ఇవాళ(గురువారం) భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టింది. భారీ వర్షం కారణంగా ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం...
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నెలకొంది. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,980 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.77 కోట్లు వచ్చిందని...
ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ భద్రాచలం సీతారాముల ఆలయానికి రూ.10 లక్షల భారీ విరాళం అందించారు. ప్రభాస్ ప్రతినిధులు నిన్న(శనివారం) ఆలయ ఈవో రమాదేవికి చెక్కును ఇచ్చారు. ఈ డబ్బును అన్నదానం, గోశాల...