హైదరాబాద్: నిజాం కాలేజీ స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. గత వారం రోజులుగా హాస్టల్ లో సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదంటూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం...
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఫిలింనగర్ న్యూసెన్స్...
జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్లో ఓ కుటుంబం ఇంట్లో వారం రోజులుగా మృతదేహంతో జీవిస్తోంది. తమ కుటుంబంలోని మహిళ (40) అనారోగ్యంతో వారం రోజుల క్రితం చనిపోయింది. అయితే ఏమనుకున్నారో తెలియదు కానీ,...
గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది. తాజాగా నాలుగు...
హైదరాబాద్లో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి ఇంటి ముందు అరుగుపై కూర్చున్న అతనిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి చంపేశారు. నగరంలోని ఐఎస్ సదన్ పోలీస్...