న్యూఢిల్లీ: వీగర్ ముస్లింలపై చైనా దాష్టీకం ప్రదర్శిస్తోంది. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పర్వదినం) ప్రార్థనలకు కూడా అనుమతి పేరుతో వేధింపులకు గురిచేసిస ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 20-21 తేదీల్లో ఈద్ సందర్భంగా...
త్వరలోనే ట్విటర్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. రికమెండెడ్ vs ఫాలోడ్ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్ ఇంటర్ఫేస్లో మార్పులు, ట్వీట్ వివరాల కోసం బుక్ మార్క్ బటన్,...
జపాన్: టోక్యో నగరంలోని టయోసు చేపల మార్కెట్లో జరిగిన వేలంలో 212 కిలోల బ్లూఫిన్ రకం టూనా చేప భారీ ధరల పలికింది. ఈ చేపను ఉత్తర అమెరికాలో ఒమా వద్ద పట్టుకొన్నారు....
చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్లోని నాన్చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది...
రైతులకు ఇది ఒక గొప్ప శుభవార్త. పెరిగిన డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభించనుంది. రైతుల కోసం బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ట్రాక్టర్ ను కనిపెట్టారు. ఈ ట్రాక్టర్ కు డీజిల్...