2023 అకాడమిక్ ఇయర్ కోసం జరగనున్న ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ప్రకటించింది. ఎడ్సెట్ మినహా అన్ని ఎంట్రన్స్లకు కొత్త కన్వీనర్లు వచ్చారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న విశ్వవిద్యాలయాలను కూడా ఉన్నత...
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది. టోల్ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు...
రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్ ను ఇప్పటికే జారీ చేసింది. కొత్తపల్లి కోరి మండలాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నోటిఫికేషన్...
హైదరాబాద్: ప్రఖ్యాత గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ డాక్టర్ సతీష్ శిఖ ఈరోజు ప్రగతి భవన్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అధినేత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని కలిశారు. గతంలో ప్రముఖ...