హైదరాబాద్ : ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులకు సిద్దం కావాలని...
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ఈ ఏడాది మే 17న పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్బీటీఈటీ నిర్ణయించింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్బీటీఈటీ జనవరి 3న సమావేశం నిర్వహించింది....
హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం...
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇవాళ(బుధవారం) సాయంత్రం గుండె పోటుతో చనిపోయారు. క్రిస్టియన్ కాలనీ లోని స్వగృహంలో మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను...
ఖమ్మం జిల్లా : పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ ముందు పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి...