తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించగా, తాజాగా గోద్రెజ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఖమ్మం, కొత్తగూడెం...
తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి పరిశీలించి రావాలి.
ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం
ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు పట్టణ...
జనగామ : కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని,...
హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇందులో కోటి 50...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకటించిన ‘సర్ చోటూ రామ్ అవార్డు’ను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు అందజేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస...