హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం...
ఖమ్మం జిల్లా : ఖమ్మం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఖనాపురం హవేలీ పరిధిలోని డివిజన్ ల బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ...
సొంత కార్యకర్తలకు న్యాయం చేయని రేవంత్.. కొడంగల్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ మీద...
వారిద్దరు.. వారికిద్దరు.. అదో అందమైన కుటుంబం. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు నవ్వుతూ అటూఇటూ తిరుగుతుంటే ఇల్లంతా పండగ వాతావరణమే ఉండేది. అయితే ఎవరి కన్ను కుట్టిందో కానీ, ఇప్పుడు ఆ ఇంట్లో నవ్వులు...
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన నల్లగొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం...