హైదరాబాద్: పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ లో...
హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తీసుకున్న చొరవతో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు గత పదేండ్ల కాలంలో వేల కోట్ల పెట్టుబడులతో నగరానికి క్యూ కడుతున్నాయి....
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం...
హైదరాబాద్: ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మంతనాలు ఫలించాయి. సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు క్షమంగా ఉన్నారు. సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వారిని ఆర్మీ అధికారులు క్షేమంగా ఎయిర్ లిఫ్ట్ చేసారు.
Also Read.....