Tuesday, May 7, 2024

గ్రూప్-2 పరీక్షలు వాయిదా

spot_img

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

Also Read.. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ పక్కా.. బీఆర్‌ఎస్‌లో చేరిన చామల ఉదయ్‌చందర్‌రెడ్డి

Latest News

More Articles