రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో...
రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో...
రంగారెడ్డి: దేశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ పార్టీ మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ...
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్...