సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తలెల్మా శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెండగా.. మరో ఉపాధ్యాయుడు సందీప్...
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు చేపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు కావడం లేదంటూ ప్రకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ పౌరులు కాంగ్రెస్కు...
సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అంటే నయవంచన.. బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకం అని మంత్రి హరీష్ రావు అన్నారు. వట్ పల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో కలిసి...
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని రాధిక ( 8 నెలల గర్భిణి) మృతి...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు పట్టణంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.
184 కోట్లతో...