న్యూఢిల్లీ: ఇండియాలో అమెరికాలో పౌరసత్వానికి ఫుల్ డిమాండ్ ఉంది. క్యాటో సంస్థకు చెందిన డేవిడ్ జే బయర్ జరిపిన అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. 10.5 లక్షల మంది(63శాతం)కిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు...
న్యూఢిల్లీ: ‘బ్రిక్స్’ కూటమిలో కొత్తగా మరో 6 దేశాలు చేరనున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి.
ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న...
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కు చెందిన ఓ చొరబాటుదారున్ని భద్రత బలగాలు కాల్చి చంపాయి. మరణాయుధాలతో ఆ వ్యక్తి బార్డర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించటంతో బీఎస్ఎఫ్ బలగాలు అతన్ని కాల్చేశాయి. ఉదయం...