హైదరాబాద్ : సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు....
హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని, హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గురువారం జుబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి రోజైనా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలు...
నిజామాబాద్: రైతు బంధు ఆన్ గోయింగ్ పథకమని, ఇప్పటివరకు 65లక్షల మంది కి 77 వేల కోట్లు ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అభద్రత బావంతో కాంగ్రెస్ పిర్యాదు చేస్తుందని, రైతుల నోటి...
కోరుట్ల : కోరుట్లలో కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు,...