హైదరాబాద్: రైతుబంధు పంపిణీని నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా ఆదేశాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ రైతులపై, రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందన్నారు. రైతన్నలకు సాయం...
హైదరాబా: అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్ రేవంత్ నోటే బయటకు వచ్చింది. మాజీ...
హైదరాబాద్: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని, సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు...
నల్లగొండ జిల్లా: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి...