హైదరాబాద్: నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను సైబరబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2.65 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. సదాశివా రెడ్డి, తాయప్ప, రాంచందర్, సురేష్ ముఠా సభ్యులతో పాటు...
నేటి క్యాబినెట్ మీటింగ్ లో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. వరి పంటను ముందస్తుగా వేసేలా చర్యలు...