న్యూఢిల్లీ: ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి ఆలేరు వరకు ఎంఎంటీఎస్...
సికింద్రాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఘటాల ఊరేగింపు ను ప్రారంభించారు. ముందుగా ఆలయ...
సికింద్రాబాద్ : గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ఆభరణాలు కాజేసిన నకిలీ వైద్యుడు వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 4.9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు గోపాలపురం...
సికింద్రాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ క్లబ్ లో ఉన్న స్విమింగ్ పూల్ లో నీటమునిగి సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న వారిని స్విమింగ్ కు...
హైదరాబాద్: నిమిషాల్లో జబ్బును మాయం చేస్తానని నమ్మించి..లాడ్జీకి వృద్దురాలిని రప్పించి,మత్తు మాత్రలు ఇచ్చి బంగారం తో ఉడాయించాడోక నకిలీ వైద్యుడు. సికింద్రాబాద్ గోపాల పురం పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా...