తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆయన చొరవతో గత...
కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే...
సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని, పార్టీలో చేరుతామంటూ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆంధ్రప్రదేశ్కు...