మనవడిని కోడలు కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన మామ..కోడలిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో జరిగింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..విశాకుచెందిన శ్రీనివాస్, సత్యుకుమారిల ఏకైక కుమార్తె నాగశ్రావణిని...
ఏపీలోని వైఎస్సార్ సీపీ తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాజాగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో పలు రకాల ఆకర్షణీయ ప్రకటనలు చేశారు. గత స్కీంను...
టీడీపీ అధినేత చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని..తాను బచ్చాను అయితే..డజను మందిని పోగేసుకుని తిరుగుతున్న చంద్రబాబును ఏమనాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగించారు....
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గట్టి షాకిచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో విభేదిం వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఇప్పుడు...