పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. విద్యుత్ ఘాతంలో నగదు, బంగారం, వెండి, కొత్త బట్టలు కాలి బూడిదయ్యాయి. మరో రెండు వారాల్లోనే పెళ్లి ఉందనగా ఈ ఘటన జరగడంతో బాధిత...
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి అట్రాసిటీ దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేసేందుకు దస్తగిరి యత్నించినట్లు బాధితులు...
శ్రీశైలం దేవస్థానం పులిహోర ప్రసాదంలో మాంసానికి చెందిన ఎముక వచ్చిందని భక్తులు చెప్పడం కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కె.వేణుగోపాల్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి...
నెల్లూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్థరాత్రి దాటక 2 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో...
ఏపీ: ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు...