శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు టీటీడీ ఆలయాధికారులు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహించనున్నారు. దీంతో...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు బారీ ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్...
హైదరాబాద్ ప్రజలకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 mmts రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను...
రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్తో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్...
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్. దీనికి సంబంధించి విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాన్ని...