కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ అద్భుతంగా గెలిచింది. కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్కు ఇప్పటికే శుభారంభం లభించింది. సూపర్ సండే రెండో మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ జట్టు 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించి ఉత్కంఠభరితంగా ప్రారంభించింది. ఇదే...
పురుషుల జట్లు పాల్గొనే ఐపీఎల్ టోర్నమెంట్లకు సమాంతరంగా మహిళల ప్రీమియర్ లీగ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదు జట్లతో ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ గత నెల 23న ప్రారంభం...
రోహిత్ శర్మ సారథ్యంలో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 4-1తో ఇంగ్లండ్ను ఓడించింది. మూడు రోజుల్లోనే ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్లో ఓ వైపు...
క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం...