టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2023 అవార్డును దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేసింది. కాగా, కోహ్లి...
దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ జరుగుతున్న అండర్ – 19 వరల్డ్ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యువభారత జట్టులోని వన్ డౌన్...
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ప్రారంభం కానుంది. గత ఏడాది ఫైనలిస్టులైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల...
భారత్లో ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి క్రికెట్కు అభిమానులెక్కువయ్యారు. దాంతో ప్రతీ సీజన్ నిర్వాహకులకు కోట్లు కురిపిస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ హక్కుల కోసం పోటీ ఎక్కువైంది. గతంలో ఐపీఎల్ కు వీవో...
మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ స్టార్ ఆల్రౌండర్...