తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఎదురుగా...
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మురేనా జిల్లాలో గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెకు నిప్పటించారు. 80శాతం గాలిన గాయాలతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన భర్త మీద అత్యాచారఆరోపణలు...
అనుమానం భార్యభర్తల చావుకు కారణమైంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడియం...
అనారోగ్యం బారినపడిన తల్లిని చూసి తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం బి కేశవరం గ్రామానికి చెందిన తమ్మనపూడి ఆంజనేయులు,...
నెల్లూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్థరాత్రి దాటక 2 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో...