హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవుతో అంబర్ పెట్ లోని ముసరాం బ్రిడ్జి నిర్మించనున్న బ్రిడ్జికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని,...
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాతరలా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ పూర్తి చేసిన ప్రభుత్వం.. నేడు రెండో విడత...
రాష్ట్రవ్యాప్తంగా లంబోదరుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు విభిన్నంగా విగ్రహాలను ఏర్పాటుచేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. కాగా.. వినాయక చవితి మొదలై మూడు రోజులు కావడంతో.. నేటి నుంచి విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతున్నాయి.
Read Also:...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు మరో లింక్ రోడ్డు అందుబాటులోకి తెచ్చేందుకు జిహెచ్ఎంసి సన్నాహాలు చేపట్టింది. ఎన్.సి.సి కంపెనీ ఈ లింక్ రోడ్డు నిర్మాణానికి సి.ఎస్.ఆర్ పద్దతిన నిర్మించేందుకు...
హైదరాబాద్: గతంలో జేఎన్ఎన్ యుఆర్ఎం, వాంబే పథకాల కింద పేదలకు అందించిన ఇండ్ల మరమత్తుల కోసం ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. హెచ్ఎండిఏ అందించే 100 కోట్ల నిధులతో...