న్యూఢిల్లీ: బంగారం, వెండితో పాటు విలువైన లోహాలపై దిగుమతి సంకాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతంగా ఉంది. దానిని 15శాతానికి పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో...
ఈ రోజు మార్కెట్లో పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు భారీగా తగ్గాయి. ఈ రోజు (బుధవారం) రూ.1090లు తగ్గి రూ.63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు...
గ్రేటర్ నోయిడాలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆభరణాల యజమాని ఢిల్లీ నుంచి నగలు తీసుకెళ్తుండగా ఆకలేయడంతో భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు....
బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభించింది. నిన్నటి రోజున పెరిగిన బంగారం ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. మన ఇండియాలో బంగారానికి ఉన్నటువంటి డిమాండ్ ఇంకొక వస్తువుకు...