పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలు ముఠాగా ఏర్పడి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు....
బంగారు పళ్లెంలో కాంగ్రెస్కు అధికారం అప్పజెప్పితే ప్రజల కోసం పని చేయకుండా వాళ్ళ కోసం పని చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్...
హైదరాబాద్ లోరూ.500ల నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టయింది. సైబరాబాద్ బాలానగర్ పోలీసులు, అల్లపూర్ పోలీసులతో కలిసి ఇద్దరు అనుమానితులను పట్టుకుని.. వారి దగ్గర నుంచి రూ.4లక్షల విలువగల 500 నకిలీ రూపాయల...
కార్యకర్తలు లేనిది పార్టీ లేదని.. నా కార్యకర్తలు పని చేశారు కాబట్టే నేను ఎమ్మెల్యేగా గెలిచానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శనపై సోమజి గూడ ప్రెస్ క్లబ్లో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుండి 19 వరకు...