హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
హైదరాబాద్: దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి తెలిపారు. మలక్ పేట్...
హైదరాబాద్: పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని, వైద్య సీట్లలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు...
గోదావరి నదిలో నీటి వాటాలు, నదిపై ఎత్తిపోతల ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనుమతులపై చర్చించేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) నేడు సమావేశం కానుంది. హైదరాబాద్ లోని జలసౌధలో ఈ మీటింగ్...
న్యూ ఇయర్ వేళ ఎక్కువ మంది బిర్యానీకే జైకొట్టారు. శనివారం రికార్డుస్థాయిలో 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. అలాగే 2.5 లక్షల...