తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ(సోమవారం) హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను...
వరంగల్ జిల్లాలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించిన గోదాంను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గోదాంల ప్రారంభం ద్వారా స్థానిక...