దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టు రికార్డు విజయాన్ని అందుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) – 2023లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్పై ఘనవిజయాన్ని అందుకుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్...
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 215 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.....