జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని భారత జట్టు ఇవాళ(మంగళవారం) ఐర్లాండ్కు పయనమైంది. కెప్టెన్ బుమ్రాతో పాటు రుత్రాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, శివమ్ దుబే ఉన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్కు బయలుదేరారు. మరోవైపు...
భారత్, వెస్టిండీస్ జట్లు కీలకమైన నాలుగో టీ20 పోరు ప్రారంభమైంది. సిరీస్లో నిలవాలంటే టీమిండియా కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన విండీస్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే...
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన టీమిండియా.. మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసీ 2023-25 పోరును ప్రారంభించనుంది. జులైలో విండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్తో భారత్ డబ్ల్యూటీసీ...
WTC Final 2023లో టీమిండియా ఓటమి పాలయింది. వరుసగా రెండోసారి ఫైనల్కు చేరిన భారత్ కు భంగపాటు ఎదురైంది. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో మరోసారి తడబాటుకు గురైన భారత్ 209...
సిరీస్ నిర్ణయించే మూడో టీ20లో టీమిండియా అదరగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 20 ఓవర్లలో 228 పరుగులు భారీ స్కోర్ చేసింది.
లంక బౌలర్లను ఊచకోత కోసిన సూర్య 45...