హైదరాబాద్: దాసోజు శ్రవణ్, సత్య నారాయణ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్ , సత్య నారాయణ లను గవర్నర్...
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేక్ పడింది. జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
హైదరాబాద్: ఈ నెల 27న సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యథావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో...
సింగరేణి ఎన్నికలపై హైకోర్టు విచారణ 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయనకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన...