బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని...
మతాల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకోవటమే బీజేపీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. అది అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని...దాని ఉచ్చులో పడొద్దని యూత్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట...
భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ, దాని ఉచ్చులో యువత పడొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆయన చొరవతో గత...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి...