హైదరాబాద్: మోదీ అప్రజస్వామిక విధానాలను అనుసరిస్తున్నట్టే.. ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అంతకంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను...
హైదరాబాద్: ఇది చాలా సంతోషకరమైన సమయం. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. ఇందుకోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం సచివాలయంలోని నల్ల పోచమ్మ దేవాలయం, మసీద్,...