హైదరాబాద్: అమెరికాలో ప్రతిష్ఠాత్మక ‘ఫామ్ ప్రోగ్రెస్ షో - 2023’లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 29...
మహబూబ్ నగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండాకాలంలో సైతం చెరువులు అలుగులు పారుతున్నాయని, దీంతో రైతులు రెండు పంటలను పండి పండిస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు....
సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రైతు బాంధవుడు అయినందునే వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా సాలినా ఎకరాకు 10 వేల రూపాయలు...
నల్లగొండ జిల్లా: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి...