పరిగి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తామని పదే పదే చెబుతున్నాడు.. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. పరిగిలో జరిగిన బీఆర్ఎస్...
పరిగి: చెట్టుకొకరు గుట్టకొకరు అయిన రైతాంగం మొఖాలు ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్. ఇంకో పది పదిహేనేళ్లు రైతుబంధు, కరెంటు ఇస్తే ఎక్కడివాళ్లు అక్కడ మంచిగైతరు. నేను కోరుకున్న బంగారు తెలంగాణ ఇదే. బంగారు...
హైదరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలను...
అదిలాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి సమర్ధవంతమైన నాయకుడు దేశానికి ఎంతో అవసరం అని బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కన్వీనర్, నాందేడ్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొండ్గే అన్నారు. గత పదేళ్ళలో తెలంగాణ...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం...