పెద్దపల్లి జిల్లా: మంథనిలో కాంగ్రెస్ పార్టీ కోట్లు ఖర్చు చేసినా 72 వేల ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయంటే మామూలు విషయం కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. చావు నోట్లో...
పెద్దపల్లి జిల్లా: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, ద్రోహం అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోగా, కరెంట్ కోతలను...
రంగారెడ్డి జిల్లా: కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ విషయంలో తక్షణమే స్పందించి ఆఘమేఘాలమీద ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 20 రోజులుగా ఆందోళన చేస్తున్న వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు కనిపించకపోవడం...
నాగర్ కర్నూల్ జిల్లా: పార్టీ మార్పు వార్తలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తనకు...
యాదాద్రి జిల్లా: కేఆర్ఎంబీ (KRMB)కి సాగునీటి ప్రాజెక్టులను అప్పజెప్పి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ వాళ్లు ఉరి వేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేవంత్ సర్కార్ నిర్లజ్జగా సాగు నీటి ప్రాజెక్టులను...
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో రూ.6.40 కోట్లతో చేపట్టనున్న నాలాల అభివృద్ధికి ఆమె శంకుస్థాపన చేశారు. ఎస్ఎన్డీపీ...
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తన ఆటోను ప్రజాభవన్ ముందు తగులబెట్టాడు ఓ డ్రైవర్. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ ల పరిస్థితి రోడ్డున పడిందని,...
హైదరాబాద్: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం...
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లోనూ ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు సెలవు ఇచ్చారు....
హైదరాబాద్: ‘సేమ్ డే డెలివరీ’ పేరుతో ఫ్లిప్కార్ట్ తన కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ ప్రారంభిస్తోంది. ఆర్డర్ చేసే వస్తువులను అదే రోజు డెలివరీ చేయనుంది. ముందుగా ఎంపిక చేసిన 20 నగరాల్లో...