Thursday, May 9, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

కాంగ్రెస్‌ పార్టీ.. క్రెడిట్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్: రేవంత్ సర్కారుపై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్ అయ్యాడు.  కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్‌ నర్సింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పై...

కాంగ్రెస్‌ వచ్చిన 50 రోజుల్లోనే.. తెలంగాణను ఎడారిగా మార్చే నిర్ణయాలు!!

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌...

వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని నిలువు దోపిడీ!

ఖమ్మం జిల్లా వైరాలో దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై వేచియున్న వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని నిలువు దోపిడీకి పాల్పడ్డారు అగంతకులు. అనంతరం వారిని తల్లాడ దగ్గర్లో దింపి పరారయ్యారు. వృద్ధ దంపతుల...

దారుణం.. విద్యుత్ షాక్‌తో అన్నను చంపిన తమ్ముడు, మరదలు

ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ములుగు మండలం మల్లంపల్లి శివారులో ఆస్తి తగాదాలతో అన్నను తమ్ముడు, అతని భార్య  విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

హైదరాబాద్ జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకున్నది. ప్రియుడుతో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ లో స్వామి, కావ్య అనే...

పలు బ్లడ్ బ్యాంకులపై దాడులు.. భారీగా ప్లాస్మా యూనిట్స్ స్వాధీనం

హైదరాబాదులో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు చేపట్టింది. నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ ప్లాస్మా అమ్మకాలు చేపడుతున్న ముఠాను...

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్.. ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

హైదరాబాద్: మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి చికిత్సకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి...

ఐదేళ్లలో గుర్తుకురాని ప్రజలు.. ఎన్నికలొస్తేనే గుర్తొస్తున్నారా?

కరీంనగర్ జిల్లా: ఐదేళ్లలో గుర్తుకు రాని ఊర్లు బండికి ఇప్పుడు ఎన్నికలొస్తే గుర్తొస్తున్నాయా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఒక్క మంచి పని చేయలేదని మండిపడ్డారు....

తెలంగాణకు చేరిన జార్ఖండ్‌ రాజకీయం..!!

హైదరాబాద్: జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో దిగిన ఎమ్మెల్యేలను మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి తదితర కాంగ్రెస్ నేతలు దగ్గరుండి నేరుగా శామీర్పేట్...

రైతు బంధుపై ప్ర‌శ్నిస్తే చెప్పుతో కొడ‌తానంటావా?

యాదాద్రి భువనగిరి: వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కార్యకర్తలకు భరోసానిచ్చారు. భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img