Sunday, May 12, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ చేనేత సంఘాల బకాయిలపై ఆంధ్రా నిర్లక్ష్యం..!

హైదరాబాద్: తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. మరోవైపు ఆంధ్రా చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లిస్తూ.. తెలంగాణ చేనేత...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..!

తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నెలకొంది.  నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,980 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.77 కోట్లు వచ్చిందని...

పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వస్తుండగా.. కబళించిన మృత్యువు.. ఐదు కుటుంబాల్లో విషాదం

ఏపీలోని రాయలసీమలో ఘోర ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో వారి వాహనాన్ని(తుపాన్) వైయస్‌ఆర్‌ జిల్లా కొండాపురం వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.....

దేవున్ని మొక్కుతున్న భక్తురాలిని ఢీకొన్న వాహనం.. అక్కడికక్కడే మృతి

దేవున్ని మొక్కుతున్న భక్తురాలిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తిరుమలలో జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి తిరుపతికి వస్తున్న తుఫాన్ వాహనం.. తిరుమల ఘాట్ రోడ్డులోని 24వ మలుపు...

రిజర్వాయర్‎లో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఒకరు గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఆదివారం ఉదయం పర్యాటక శాఖ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 12 మందితో వెళ్తున్న బోటు.....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics