ఏపీలోని రాయలసీమలో ఘోర ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో వారి వాహనాన్ని(తుపాన్) వైయస్ఆర్ జిల్లా కొండాపురం వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.....
దేవున్ని మొక్కుతున్న భక్తురాలిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తిరుమలలో జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి తిరుపతికి వస్తున్న తుఫాన్ వాహనం.. తిరుమల ఘాట్ రోడ్డులోని 24వ మలుపు...
ఆంధ్రప్రదేశ్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఆదివారం ఉదయం పర్యాటక శాఖ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 12 మందితో వెళ్తున్న బోటు.....
పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తగిలి నాలుగు ఏనుగులు మృతి చెందాయి. పార్వతీపురం మన్యం జిల్లా.. భామిని మండలంలో ఈ ఘోరం జరిగింది. పొలాల దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్కు...
తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్తో ప్రవేశించాడు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అధికారుల నిఘా వైఫల్యం బట్టబయలైంది. ఆదివారం...