తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 6 న గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఐతే ఈ...
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 11 మంది అమాయక ప్రజలు మృతిచెందారని...
ఏపీలో బీఆర్ఎస్ను గెలిపిస్తే.. కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామిన తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు...
దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హవా మొదలైంది. అనేక రాష్ర్టాల రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్సే ప్రధాన చర్చనీయాంశమవుతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మేధావి వర్గం, యువత, రైతాంగం బీఆర్ఎస్పట్ల అమితాసక్తి...
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. ఏటా కొత్త సంవత్సరం వేళ ఏపీలోని రెండు గ్రామాలు ఏటా కబడ్డీ పోటీలు నిర్వహించుకుని వేడుకలను జరుపుకుంటారు.
విజయనగరం...