Friday, May 3, 2024
Homeక్రైమ్

క్రైమ్

తల్లి, భార్యబిడ్డలను చంపి తాను ఉరేసుకుని..!

ఆర్థిక పరిస్థితులు ఓ కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు తన తల్లిని, భార్య, పిల్లలను హతమార్చి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో...

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రక్కు, 8మంది దుర్మరణం.!

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ట్రక్కకు ఢీకొనడం వల్ల ఈ...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు నక్సలైట్లు హతం.!

నక్సలైట్లపై జరుగుతున్న దాడుల్లో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు నలుగురు నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. నారాయణపూర్ పోలీసులు అబుజ్‌మద్‌లోని తకమెటా ప్రాంతంలో...

చెన్నూరులో విషాదం..ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.!

వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి తన కొడుకు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి...

మనవడిని కొట్టిందని..కోడలిని చంపిన మామ.!

మనవడిని కోడలు కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన మామ..కోడలిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో జరిగింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..విశాకుచెందిన శ్రీనివాస్, సత్యుకుమారిల ఏకైక కుమార్తె నాగశ్రావణిని...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics