Tuesday, May 21, 2024
Homeక్రైమ్

క్రైమ్

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్‎కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు హతం.!

లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు...

గుండెపోటుతో సచివాలయం ఉద్యోగి మృతి.. వేధింపులే కారణమా?

రాష్ట్ర సచివాలయంలో విషాదం నెలకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక,...

కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి..కారుబోల్తాపడి పార్టీ నాయకురాలి మృతి.!

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు దుర్మరణం చెందారు. ఈ...

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి..!

కర్నాటకలోని శివకాశిలో ఘోర్ ప్రమాదం జరిగింది. శివకాశి సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మరణించారు.శరవణన్‌కు చెందిన సుదర్శన్ అనే బాణసంచా కర్మాగారం విరుదునగర్ జిల్లా శివకాశి...

ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు సూసైడ్.!

ప్రియురాలితో మాట్లాడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఇమ్రేజ్ పటేల్ కొన్నేళ్లుగా...
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics