Monday, May 20, 2024
Homeఆరోగ్యం

ఆరోగ్యం

జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా సోరియాసిస్‌ వస్తుందన్న డాక్టర్లు

ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో భారీగా పెరుగుతోంది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా...

అతిగా తినకుండా ఎలా ఉండాలో చెబుతున్న హీరోయిన్ ప్రణీత

చాలామంది బరువు పెరుగుతున్నామని అన్నం తినడం మానేస్తుంటారు. కానీ, ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇలా అతిగా తినకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను నటి ప్రణిత సుభాష్ పంచుకున్నారు. ‘చూడగానే తినాలనిపించే చిరుతిళ్లను...

వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా?

వర్షాకాలంలో తీసుకునే ఆహారాల విజయంలో జాగ్రత్తగా ఉండాలి.  అయితే, వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా? అన్న సందేహం ఉంటుంది. అసలు వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా? లేదా అనేది తెలుసుకుందాం. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా...

ఇన్ఫెక్షన్లు సోకకుండా.. దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్

సిర్పూర్ కాగజ్ నగర్ ఏటూరు నాగారంలో డయాలసిస్ సేవల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. 'నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు...

4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి పరీక్షలు.. నిమ్స్‌ అద్భుత విజయం..!

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మరో అద్భుతమైన విజయాన్ని అందించింది నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడి బృందం 50 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ ని విజయవంతంగా పూర్తి...
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics