హైదరాబాద్: ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి...
శంషాబాద్: శంషాబాద్ శివారులో చిరుత పులి సంచరిస్తుందంటూ స్థానికుల భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ...
హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే....
సికింద్రాబాద్: తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చారి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మటన్ విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్ బాయ్...