కేరళ మలప్పురంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద పర్యటకుల బృందంతో వెళ్తున్న పడవ సాయంత్రం 7.30 గంగలకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు....
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 215 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.....
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో పుట్టి అదే ఉత్తరప్రదేశ్ లోనే దిక్కు దివానం లేకుండా పోయిన BSP అధినేత్రి మాయావతి... పార్టీ ఉనికే లేని తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించడం కన్నా హాస్యాస్పదమైన...
న్యూఢిల్లీ: గడచిన ఏడాదిగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని ఆప్ ముఖ్యనేత, మంత్రి అతిషి అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలే...