Friday, May 17, 2024
Homeజాతీయం

జాతీయం

కేరళ మలప్పురంలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి

కేరళ మలప్పురంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద పర్యటకుల బృందంతో వెళ్తున్న పడవ సాయంత్రం 7.30 గంగలకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు....

ఐపీఎల్ 2023: ఉత్కంఠ పోరులో గెలిచిన హైరదాబాద్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 215 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.....

ఓట్ల కోసం ఊరూరా ఏనుగు విగ్రహాలు పెట్టించిన మీకు.. అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడే హక్కు లేదు

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్  లో పుట్టి అదే ఉత్తరప్రదేశ్ లోనే దిక్కు దివానం లేకుండా పోయిన BSP అధినేత్రి మాయావతి... పార్టీ ఉనికే లేని తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించడం కన్నా హాస్యాస్పదమైన...

ఉతికారేసిన శుభ్‌మ‌న్, సాహా.. ల‌క్నోపై గుజ‌రాత్ విజ‌యం

డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ఈరోజు జరిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 56 ప‌ర‌గుల తేడాతో విజయం సాధించింది. తొలుత‌ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ 94 నాటౌట్ (51 బంతుల్లో 2...

ప్రధాని, బీజేపీ నేతలు దేశ ప్రజల క్షమాపణ కోరాలి.. ఆప్ మంత్రి అతిషి

న్యూఢిల్లీ: గడచిన ఏడాదిగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని ఆప్ ముఖ్యనేత, మంత్రి అతిషి అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలే...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics